వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని ఎంపీ, రైల్వే స్టాండింగ్ బోర్డు ఛైర్మన్ సీఎం రమేశ్ తెలిపారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ ను ఆయన కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు చేపట్టాలని గుత్తేదారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్.. మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుతామన్నారు. 2014-19లో లక్ష్మీదేవిపేట పైవంతెన పనుల కోసం రూ.7.50 కోట్లు విడుదల చేస్తే.. వైకాపా హయాంలో జగన్ ఈ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. నిలిచిపోయిన ఆ పనులను పూర్తి చేస్తామన్నిరు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు! మరో ప్రాజెక్టుకు శ్రీకారం - భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం! తగ్గేదేలే.. అంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్
నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా! ఈసారి వారికి అవకాశం పక్కా! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
నేడు సీ ప్లేన్లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు! మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు?
రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్పై మరో కేసు! వైసీపీకి ఊహించని షాక్ - ఈ కేసులో మాజీ ఎంపీ!
వైసీపీకి మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి? జగన్ పై గాటు విమర్శలు!
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: