కాకినాడ పోర్టులో స్టెల్లా నౌక నుంచి అధికారులు రేషన్ బియ్యాన్ని పూర్తిగా అన్లోడ్ చేశారు. ఈ షిప్లో అధికారులు 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. రెండు బ్యాడ్జీల్లో దీన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. ఈ బియ్యాన్ని యాంకరేజ్ పోర్టు గిడ్డంగిలో నిల్వ చేయనున్నారు.. విదేశాలకు బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందనే ఆరోపణలతో గత నెల 11 నుంచి స్టెల్లా నౌకను కాకినాడలో నిలిపి ఉంచారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి షిప్ను పరిశీలించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: