AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Industrial Smart City: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ... ప్రత్యేకతలు ఇవే! Chandrababu Naidu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదు! డ్రగ్స్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే! AP Anganwadi: గ్యాస్ కష్టాలకు చెక్... ఏపీ అంగన్‌వాడీల్లో హైటెక్ వంట! TTD విద్యాసంస్థలకు టెక్నాలజీ టచ్! రూ. 118.89 కోట్లతో... సీఎం చంద్రబాబు కొత్త ఆదేశాలు! Semi Ring Road: విశాఖకు కొత్త హంగులు... 60 కి.మీ.ల సెమీ రింగ్ రోడ్డుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Industrial Smart City: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! 10 వేల ఎకరాల్లో క్రిస్ సిటీ... ప్రత్యేకతలు ఇవే! Chandrababu Naidu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదు! డ్రగ్స్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్..! Vizag Metro: మూడేళ్లలో అందుబాటులోకి విశాఖ మెట్రో..! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Praja Vedika: నేడు (16/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: ఏపీ రైతులకు తీపి కబురు... ఉచిత భూ సబ్‌డివిజన్ గడువు పొడిగింపు! Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం షాక్..! గ్యాస్ కనెక్షన్లపై కొత్త నిబంధనలు...! AP Job Calendar: నిరుద్యోగులకు ఉగాది కానుక... ఏపీ జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలివే!

పేదల ఆరోగ్యంతో చెలగాటం వద్దు... రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేష్ విజ్ఞప్తి

జగన్మోహన్ రెడ్డి తన మొండి వైఖరితో పేదల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రు

Published : 2024-01-27 09:51:00

జగన్మోహన్ రెడ్డి తన మొండి వైఖరితో పేదల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటంపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి సమస్యను సామరస్యంగా పరిష్కరించి పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నారా లోకేష్ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

జగన్మోహన్ రెడ్డి యొక్క అస్వస్థ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కు దాదాపు 1200 కోట్లు పైన బకాయి పడటంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలి పశువులుగా మార్చొద్దు. లక్షలాది పేదల ప్రాణాలతో ముడిపడిన ఆరోగ్య సేవలు విషయంలో మొండి వైఖరి విడనాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించే చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →