టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" పర్యటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
యాత్రలో భాగంగా నేడు పి.గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.అయినవిల్లి మండలం శానిపల్లిలంకలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఎస్.మూలపొలం గ్రామంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన మీరాసాహెబ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు... భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులను ఓదార్చి అధైర్యపడొద్దు టీడీపీ అండగా ఉంటుందని భువనేశ్వరి వారికి భరోసా ఇచ్చారు. మరియు వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి