టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టుకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. రెడ్ బుక్ లో అధికారుల పేర్లు ఉన్నాయని లోకేష్ బెదిరిస్తున్నారని, 41 ఏ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ వేసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు లోకేష్ తరుపు న్యాయవాదులు వారం రోజులు గడువు కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి