తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్
సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేఎపాల్
అనుమతి లేదని క్యాంపు కార్యాలయం లోకి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు
సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద వేచి చూస్తోన్న కేఎ పాల్
సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చానని తెలిపిన కేఎపాల్
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
- ప్రజా సమస్యలపై సీఎం తో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చా - కేఎ పాల్
- సీఎం అపాయింట్ మెంట్ కోసం వేచి ఇవాలంతా వేచి చూస్తా: కేఎపాల్
- అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా...లేదంటే శపిస్తా- కేఎపాల్
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి