ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించేందుకు అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బల్లార్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ ప్రసంగించారు. బతుకమ్మ, సమ్మక్క-సారక్క జాతర ఈ నేలపైనా జరుగుతుంది. అన్ని మతాలను సమానంగా చూసే సనాతనధర్మంపై దాడి జరిగితే ఊరుకోను. శతాబ్దాల తర్వాత అయోధ్యలో రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న కేంద్ర మంత్రి గడ్కరీ హైవేలు నిర్మించారు.
ఇదంతా ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ప్రగతే. ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్చిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయాయి. నేను ఆంధ్రప్రదేశ్లో మార్పు తీసుకొచ్చి చూపించాను. వైకాపాను ఓడించలేరు అంటే.. ఓడించి చూపించాను. మీరు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధం కావాలి. నా పిల్లలిద్దరితో నేను మరాఠీలో మాట్లాడతాను. భాష మీద గౌరవంతోనే మరాఠీ నేర్చుకున్నా” అని పవన్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!
భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!
ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?
నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!
ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?
నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!
వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!
"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!
ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!
మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: