ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన జరగనుంది. నేటి నుంచి "దీపం 2" పథకం ప్రారంభమవుతోంది, దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు అందించనున్నారు. అలాగే, ఎన్టీఆర్ భరోసా పింఛన్ కూడా లబ్ధిదారులకు అందించనున్నారు. సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో, శ్రీకాకుళం జిల్లా అధికారులు మరియు మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేయనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: