కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు... వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారు... విలేకరులు, సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ అనుసరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
పత్రికా కార్యాలయంపై దాడి జరిగితే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది... ఈనాడు కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? పత్రికా కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి... జగన్ అరాచకాలకు వడ్డీతో సహా బదులు చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
ఇవి కూడా చదవండి:
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
ఏపీలో వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది ఈయనే..!!
ఆంధ్రప్రదేశ్లో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం... అపహాస్యం అవుతున్న రాజ్యాంగం...
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి