తేదీ 21-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 21 ఏప్రిల్ 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు (ఏపీ అగ్రికల్చరల్ మిషన్ ఛైర్మన్)