PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన స్కీం మాత్రమే కాదు...! కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఇతర 8 రకాల స్కీములు ఇవే..! వెంటనే తెలుసుకోండి..?

ఆగస్టు 3న విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ముఖ్యమైన హెచ్చరికను వెల్లడించారు. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు పల్నాడు ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశమూ ఉందని పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Alcohol sales: ఏపీలో మద్యం పాలసీ మారింది… మంత్రి పార్థసారథి!

సోమవారం (04-08-2025): అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

Ashwini Vaishnaw: 2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్ కు! అతి త్వరలో భారత్ లో బుల్లెట్ రైలు.!

మంగళవారం (05-08-2025): పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.

US Student Visa 2025 Changes: అమెరికాలో చదవాలనుకునే వారికి అలర్ట్.. కొత్త సూచనతో ఆందోళనలో భారతీయ విద్యార్థులు! తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..

బుధవారం (06-08-2025): పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి.

Subsidy Loans: ఏపీలో వారికి స్వర్ణావకాశం! రూ.25 లక్షల నుండి.50 లక్షల వరకూ రుణాలు!

ఈ పరిస్థితులలో ప్రజలు weather alertలపై గమనిస్తూ, భద్రతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మెటల్ వస్తువుల నుంచి దూరంగా ఉండటం, పిడుగుల తీవ్రత సమయంలో బయటకి వెళ్లకుండా ఉండటం మంచిదని హెచ్చరించారు.

Praja Vedika: నేడు (4/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Minister Speech: బాపట్ల క్వారీ దుర్ఘటన.. నిర్లక్ష్యంపై ఉక్కుపాదం, దోషులపై చర్యలకు మంత్రుల ఆదేశం!
Srisailam Flood: నిండుకుండలా శ్రీశైలం.. వరద తగ్గడంతో గేట్లు మూసివేత, ఇక విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి!
YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!
AP Accident: బాపట్లలో విషాదం.. ఆరుగురు మృతి! గ్రానైట్ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.!