Cambodia Border Conflict: థాయ్‌లాండ్‌, కాంబోడియా బార్డ‌ర్‌లో ఉద్రిక్త‌త‌..! భారతీయులకు ఎంబ‌సీ కీలక సూచ‌న‌!

పల్నాడు (Palnadu) జిల్లాలో జరిగిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న నరసరావుపేటలో ఇద్దరు రియల్టర్ల కిడ్నాప్, హత్య ఘటన చోటు చేసుకుంది. హత్యలకు సూత్రధారి వైకాపా(YCP) నేత బాదం మాధవరెడ్డి (Madhava Reddy)గా గుర్తించారు. 

OTT Apps Banned: కేంద్రం సంచలన నిర్ణయం! ఆ 25 ఓటీటీ యాప్స్ కు షాక్!

సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. కిడ్నాప్, హత్యలో మాధవరావుతో పాటు మరో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. మాధవరెడ్డి గతంలో దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా పనిచేశారు. బెంగళూరుకు చెందిన కె.వీరాస్వామిరెడ్డి (62), అతని కుమారుడు కె. వి. ప్రసాదొడ్డి (37) ఇటీవల కోర్టు పనిమీద పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు. 

Kurnool: కర్నూల్ జిల్లాలో రక్షణ శాఖ కీలక పరీక్ష..! డ్రోన్ మిసైల్ టెస్ట్!

ఈ నెల 23న ఉదయం నరసరావుపేట కోర్టుకు బయలుదేరుతున్న క్రమంలో వాహనంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు.. తండ్రి, కుమారుడిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లి ఇద్దరినీ హత్య చేసి పరారయ్యారు.

Vizag Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..! రూ.11,498 కోట్లతో భారీ టెండర్లు!
Nimmala Comments: బాబుతో అభివృద్ధి, జగన్‌తో విధ్వంసం.. మంత్రి నిమ్మల ఆగ్రహం!
NamoDroneDidi: ఏపీలో వారికి భలే చాన్సులే! రూ.10 లక్షలు విలువ చేసేవి రూ.2 లక్షలకే...
Pawan Kalyan: ఇక నన్ను నిర్మాతగానే చూస్తారు! ఫ్యాన్స్‌కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్!
Petition: తెలుగు రాష్ట్రాలకు మరోసారి షాక్..! ఈసారి కూడా లేనట్లే, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!
Constituency Reorganisation: ఏపీ, తెలంగాణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు! సెక్షన్ 26 ప్రకారం..
Bank Holidays: వచ్చే నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు! ముందే ప్లాన్ చేసుకోండి!