Racial Attack: ఐర్లాండ్లో జాత్యహంకార దాడి.. భారతీయుడిని చితకబాదేశారు! ఆందోళనలో వలస జీవులు..

నందమూరి బాలకృష్ణ ఇవాళ ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో సందడి చేశారు. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీసుకొచ్చిన సైకిల్‌పై కూర్చొని బాలయ్య ప్రత్యేకంగా ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భాన్ని జ్ఞాపకంగా నిలిపేందుకు ఆయన చిన్నగా నవ్వుతూ కెమెరాలను చూశారు. ఈ సైకిల్‌ను చూసి స్వర్గీయ నందమూరి తారకరామారావు గుర్తొచ్చినట్లు బాలయ్య పేర్కొన్నారు.

Earthquake: గుజ‌రాత్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనాల్లో ఆందోళన.. హై రిస్క్ జోన్‌లో.!

ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "సైకిల్‌ను చూసిన వెంటనే అన్న ఎన్టీఆర్ గుర్తొచ్చారు. తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ గుర్తు అయిన ఈ సైకిల్‌పై పార్లమెంటుకు రావడం గర్వంగా ఉంది" అని బాలయ్య చెప్పినట్లు కలిశెట్టి ట్వీట్ చేశారు.

Sonu Sood: ఎవరో లేకపోయినా.. నేను ఉన్నాను.. సోనూసూద్ మరో మహత్తర నిర్ణయం!

ఇక ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య ఫోటోలు, వీడియోలు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని గుర్తు చేసే ఈ సందర్భం టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని పెంచింది.

Free Electricity Scheme: ఏపీ ప్రజలకు శుభవార్త! ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం.. అర్హులు వీరే!
Ramanaidu Comments: మానవత్వం మరిచిన జగన్.. చేసిన తప్పులకు ప్రజలు ఎప్పటికీ క్షమించరు” – మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Senior Citizen: ఏపీలో 60 ఏళ్ల పురుషులు, 58 ఏళ్ల మహిళలకు శుభవార్త..! ఇకపై పూర్తిగా ఉచితంగా, జస్ట్ 10 నిమిషాల్లో చేతికి..!
Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడకం.. ఆరోగ్య సమస్యలకా? నిపుణుల హెచ్చరికలు ఇవే..!
Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ థియేటర్లలో విడుదల.... మిక్స్‌డ్ టాక్!
Formers: ఆ ఏరియాల్లో కొత్త పథకం..! మూడు సంవత్సరాల్లో 2.10 లక్షల రైతులకు ప్రయోజనం లక్ష్యంగా..!
National Highway: ఏపీలో కొత్త నేషనల్ హైవే! నాలుగు లైన్లుగా.. రూ.2500 కోట్లతో ఈ రూట్‌లోనే! ఇక దూసుకెళ్లిపోవచ్చు!