AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు ముఖ్యమైన ముందడుగు పడింది. ముఖ్యంగా నగరాల అభివృద్ధికి మెట్రో రైలు వ్యవస్థ అవసరమన్న నమ్మకంతో చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో చేపట్టనున్నారు.

Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!

ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.21,616 కోట్లు ఖర్చు చేయనున్నారు. అందులో విశాఖ మెట్రో ప్రాజెక్టుకి రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి రూ.10,118 కోట్లు మంజూరు చేయనున్నారు. ప్రారంభ దశలో మొత్తం వ్యయానికి 40 శాతం పనులకే టెండర్లు పిలవనున్నారు. మెట్రో రైలు ద్వారా నగరాల ట్రాఫిక్ సమస్యలు తక్కువవవుతాయని, ప్రజలకు వేగవంతమైన రవాణా అందుతుందని అధికారులు భావిస్తున్నారు.

Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!
Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!
Change Village Names:ఏపీ ప్రజలకు బంపరాఫర్.. మీ ఊరి పేరు నచ్చలేదా, అయితే మార్చుకోవచ్చు..! ఎలా అంటే!
Cabinet Beti: చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం..! పలు కీలక ఆమోదాలకు గ్రీన్ సిగ్నల్..!
Free Bus: ఈ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం! ప్రభుత్వం క్లారిటీ!
Thalliki Vandhanam: తల్లికి వందనం డబ్బులు..! వారికి రూ.5వేల నుంచి రూ.10వేలు మాత్రమే అకౌంట్‌లో జమ..! కారణమిదే..!