Mudra Loan: ఏపీలో వారందరికి శుభవార్త..! ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు..!

పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవీ
ఆంజనేయులు పర్యటించారు. రూ.10.15 కోట్లతో అభివృద్ధి చేసిన నరగాయపాలెం-వెంకుపాలెం, తిమ్మాయపాలెం-దొండపాడు రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత (Minister Savita) మాట్లాడుతూ.. వైకాపా హయాంలో రోడ్లు వేసింది శూన్యమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. 

Devlopment: జిల్లాకు ప్రత్యేక వైద్యాధికారి.. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం! 143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు!

కూటమి ఏడాది పాలనలో బాగుపడ్డ రోడ్ల పరిస్థితే ఇందుకు నిదర్శనమని జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.861 కోట్లతో 20 వేల కి.మీపైగా రోడ్లకు మరమ్మతులు చేశామని పేర్కొన్నారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు.

Bank Balance: మీ బ్యాలెన్స్ మీ చేతిలో.. మిస్డ్ కాల్ ద్వారా సమాచారం... బ్యాంక్‌కు వెళ్లకుండా ఖాతా వివరాలు!
Gulf Direct flight: తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు! మంత్రులకు గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ విజ్ఞప్తి!
AP DGP: డీజీపీ ఎదుట తలవంచిన మావోయిస్టులు.. ఏపీ పోలీసులకు గట్టి విజయం!
Goa Governor: కొత్త గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత ప్రమాణం.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి..
Kargil Vijay Diwas: ‘శత్రుసేనలను తరిమికొట్టిన రోజు'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
Hydrogen Train: దేశంలో తొలిసారి హైడ్రోజన్ రైలు.. ఈ మార్గంలో త్వరలో పరుగులు!
TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..! ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌!
Narayana tweet: అమరావతిలో రెండు వైద్య కళాశాలలు.... మంత్రి నారాయణ!