Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!

ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు. ఈ కేసులో ప్రధాన నిందితులైన పలువురు వ్యక్తులు కేసు నమోదైన తర్వాత విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. వీరిలో దుబాయ్‌లో ఉన్న నిందితులు కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్నలు కాగా, థాయ్‌ల్యాండ్‌లో అవినాష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలు ఉన్నట్లు ఏపీ S.I.T అధికారులు వెల్లడించారు.

Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!

ప్రస్తుతం వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (S.I.T) చర్యలు ముమ్మరం చేసింది. ఇంటర్‌పోల్ సహకారంతో వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. నిందితులను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగశాఖకు ఏపీ SIT అధికారులు లేఖ రాశారు. ఇది కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు కావచ్చు.

AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!
Progress Report: టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్..! ఆ ఎమ్మెల్యే తనకు ఎన్ని మార్కులొచ్చాయో చెప్పేశారు!
Chandrababu Naidu: ఐపీఎంలో 150 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! భవిష్యత్తులో వైద్య ఖర్చులు..!
Cabinet Beti: చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం..! పలు కీలక ఆమోదాలకు గ్రీన్ సిగ్నల్..!
Free Bus: ఈ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం! ప్రభుత్వం క్లారిటీ!
Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!