అనంతపురం జిల్లా : కళ్యాణదుర్గంలో శంఖారావం సభ
- హాజరైన నారా లోకేశ్
- పెద్ద సంఖ్యలో హాజరైన టీడీపీ శ్రేణులు, ప్రజలు
- బాబాయ్ని లేపేశాడు.. తల్లిని చెల్లిని గెంటేశాడు
- జగన్ జనాల రక్తం తాగుతున్నాడు
- నార్త్ కొరియా నియంతం కిమ్.. ఏపీలోని నియంత జిమ్
- చంద్రబాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ
చంద్రబాబు, పవన్ కల్యాణ్ను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నాం -అమిత్షా
- ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు
- ఐదేళ్ల జగన్ పాలనలో బీసీలను ఇబ్బందులు పెట్టారు
- బీసీ సబ్పాన్ల్ నిధులను పక్కదారి పట్టించారు
- మేం వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం
- తప్పు చేసిన అధికారులను జైలుకు పంపిస్తాం
- టీడీపీ-జనసేన కార్యకర్తలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. జాగ్రత్త : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఇవి కూడా చదవండి:
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి స్వీప్ చేయడం ఖాయం -చంద్రబాబు
గుంటూరు: టీఎన్టీయూసీతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం! నేనూ పేదరికం నుంచే వచ్చాను: పెమ్మసాని చంద్రశేఖర్
నిజం గెలవాలి పర్యటనకు స్వల్ప విరామం!
జగన్ పాలనలో అన్నీ బాదుడే బాదుడు -నారా లోకేశ్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి