Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!

యూఏఈ లో ప్రధాని మోడీ పర్యటన వివరాలు! అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రసంగం!

2024-02-14 15:03:00

అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన భారతీయ ప్రవాస భారతీయుల మెగా సమావేశం 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో భారతదేశం- యూఏఈ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుండి హాజరైన వారికి పీఎం మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం, యూఏఈ 8 ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రధాని మోదీ చెప్పారు. నేను నా కుటుంబ సభ్యులను కలవడానికి వచ్చాను. భారత్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది, అని ప్రధాని అన్నారు. 

ఇది కూడా చదవండి: యూఏఈ: వడగళ్ల తో భారీ వర్షాలు! తుక్కుతుక్కు అయిన వందలాది కార్లు! ఓనర్లు లబోదిబో!

ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2015లో తన తొలి యూఏఈ పర్యటన గురించి మాట్లాడారు. ఎమిరాటీ నాయకత్వం తనకు అందించిన ఆప్యాయత, స్నేహాన్ని వివరించారు. బుధవారం ఉదయం యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. సాయంత్రం మిడిల్ ఈస్ట్ లో అతిపెద్ద BAPS హిందూ దేవాలయాన్ని అబుధాబిలో ప్రారంభించనున్నారు.

మారి కొన్ని తాజా దుబాయ్ వార్తలు: 

యూఏఈ: 4.గం ముందే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి! వాతావరణ మార్పులు కారణంగా!

UAE పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ! ఈనెల 13, 14 తేదీల్లో!

యూఏఈ: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి తీవ్ర హెచ్చరిక జారీ! వెంటనే ఇలా చెయ్యాలంటున్న ప్రభుత్వం!

దుబాయ్: అతిపెద్ద విమానం A380 లో ప్రీమియం ఎకానమీ క్లాస్! ఎమిరేట్స్ లో! సిటీల వివరాలు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →