Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Assam Semiconductor: మేక్ ఇన్ ఇండియా దిశగా మరో ముందడుగు – అసోం టాటా సెమీకండక్టర్ ప్లాంట్ పరిశీలించిన నిర్మలా సీతారామన్!! Fake Jobs: నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు యాప్‌లతో మోసాలు..! గూగుల్‌ సేఫ్టీ అలర్ట్..! Bhagavad Gita: కామక్రోధాలను జయించినవారికే నిజమైన యోగస్థితి, పరమశాంతి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -54! Delhi-Mumbai flights: ATC వ్యవస్థ కుప్పకూలింది.. ఢిల్లీ ముంబై విమానాల అంతరాయంపై మంత్రి రామ్మోహన్ స్పష్టీకరణ! Rural development: ప్రజల చేతుల్లోకి పల్లె రహదారుల సమాచారం – పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!! Indian Student: రష్యాలో విషాదం - భారత విద్యార్థి అదృశ్యం! 19 రోజుల తర్వాత డ్యామ్‌లో.. Supreme court: వీధికుక్కలపై సుప్రీంకోర్టు సీరియస్‌..! అన్ని రాష్ట్రాలకు 8 వారాల గడువు..! జర్మనీ లో వైభవంగా TAG ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం! విదేశీ భక్తులు కూడా.. Development: ఏపీ పారిశ్రామిక రంగానికి గోల్డెన్ ఎరా..! రూ.1 లక్ష కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు!

బెంగుళూరు లో అందుబాటులోకి రానున్న US కాన్సులేట్! అతి త్వరలో!

2024-02-13 15:32:00

బెంగళూరులో త్వరలో US కాన్సులేట్ అందుబాటులోకి రావచ్చని ఐటీ, బీటీ మంత్రి ప్రియాంక్ ఎం. ఖర్గే తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వీసా సంబంధిత సేవలు కోసం ఇది చాలా సహాయపడుతుంది అని తెలిపారు.

KEONICS చైర్మన్ శరత్ బచ్చెగౌడ మాట్లాడుతూ, “బెంగళూరులో కాన్సులేట్‌ను ప్రారంభించేందుకు మేము U.S. పరిపాలనకు మా పూర్తి మద్దతును అందిస్తాము. వీసా దరఖాస్తుల కోసం ఇప్పుడు చెన్నై, హైదరాబాద్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కర్ణాటకలోని IT పరిశ్రమలు, టెకీలు, విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది.’’

జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్-శాన్ ఆంటోనియో, అరిజోనా స్టేట్ యూనివర్శిటీ మరియు యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సాస్ నుండి సీనియర్ ప్రతినిధులతో పాటు, యుఎస్ నుండి 15 ప్రసిద్ధ పాఠశాలల ప్రతినిధులు కూడా ఈ మిషన్‌లో భాగం అని. ట్రేడ్ మిషన్ U.S. విద్యా సంస్థలను భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది, అని ఖర్గే తెలిపారు.

ట్రేడ్ మిషన్ ఫిబ్రవరి 14 మరియు 15, 2024 మధ్య మంగళూరు మరియు మణిపాల్‌లో పర్యటించి, ఫిబ్రవరి 16 నుండి 17 వరకు కొచ్చిలో విద్యార్థులతో సమావేశమై, ఫిబ్రవరి 20న కోయంబత్తూరులో ముగుస్తుంది.

మరి కొన్ని తాజా అమెరికా వార్తలు:

నిక్కీహేలిపై డోనాల్డ్ ట్రంప్ వ్యంగ్య విమర్శలు!! ధీటుగా హేలి జవాబు!!

అమెరికా: ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కు షాక్ ఇచ్చిన కోర్టు! వడ్డీ తో సహా మొత్తం కట్టాలి!

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →