అమరావతి: మరో భారీ కుట్రకు తెరలేపిన వైసీపీ. ఈసారి పోస్టాఫీస్ కేంద్రంగా కుట్రకు తెరలేపిన వైసీపీ. సర్వీస్ ఓట్లను వెనక్కిపంపిన పలు ప్రాంతాల్లోని పోస్టల్ సిబ్బంది. ఒంగోలుకు 122 పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను మే 27 వరకు ఉంచుకుని ఆ తర్వాత రిటర్న్ పంపిన ఒంగోలు పోస్టల్ సిబ్బంది.
ఇంకా చదవండి: జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సైకిల్! ఆపడానికి ఎవరూ సాహసం చేయలేరు! వివిధ చానల్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ మీకోసం!
హైదరాబాద్లో పలు పోస్టాఫీసుల్లో పేరుకుపోయిన ఏపీ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లు. ఒంగోలు వ్యవహారంపై టీడీపీ నేతలు ఆరా తీశారు. నిజమేనని తేలడంతో ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో మళ్లీ హడావుడిగా ఒంగోలు పంపుతున్న అధికారులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఇదే తరహా కుట్ర చేసిందని కూటమి పక్షాల అనుమానం. పోస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతల నిర్ణయం తీసుకున్నారు.
ఇంకా చదవండి: విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: