పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి ఎదురుదెబ్బ. వైసీపీకి షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఘాటుగా ఈసీ రిప్లై. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
ఇంకా చదవండి: ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్!ఈసీ మెమోలను రద్దు చేయాలన్న డిమాండ్!
పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు. ఏపీ సీఈవోకు లేఖ రాసిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్. సీఈవో మెమోపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్. సీఈవో మెమో సరైనదేనని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రాష్ట్రమంతా హింస రగలించేందుకు వైసీపీ కుట్రలు! ధీటుగా స్పందించిన చంద్రబాబు!
కార్డన్ సెర్చ్లో పోలీసుల ప్రతాపం! రౌడీషీటర్లు అదుపులో! పత్రాలు లేని వాహనాల సీజ్!
ఎన్నికల కోడ్ లో టీచర్ల బదిలీ ఎలా? ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగుల సంఘం! EC రియాక్షన్!
నైరుతి రుతుపవనాల వేగవంతమైన విస్తరణ! ఏపీలో వర్షాలకు సిద్ధమవుతున్న రాష్ట్రం!
EC మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు! వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్ష! వచ్చే నెల 4న!
ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో వైసీపీ దౌర్జన్యం! పోలీసులపై తిరగబడిన వైసీపీ నేతలు!
కడపలో జూన్ 4వ తేదీ ఆర్టీసి బస్సులను నిలిపివేత! జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు!
నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: