Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Bomb Explosion: ఎన్నికల వేళ భారీ బ్లాస్ట్.. 26 కు చేరిన మృతుల సంఖ్య! పలువురు పరిస్థితి విషమం... Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. Gas Agency: ఓటీపీ చెప్పారో మీ గ్యాస్ సిలిండర్ మాయం.. గ్యాస్ ఏజెన్సీల కొత్త దందా..! Gold Imports: బంగారం దిగుమతులపై కేంద్రం కీలక ప్రకటన.. 15 బ్యాంకులకు మూడేళ్ల పాటు.. Stock Market: మార్కెట్లకు ట్రంప్ బూస్ట్.. ఇరాన్‌తో శాంతి చర్చల ఆశలతో లాభాల్లో ముగిసిన సూచీలు!

Bank Update: డిపాజిటర్ల భద్రతకు కేంద్రం కొత్త పథకం..! నవంబర్‌ 1 నుంచి మార్పులు..!

 బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక శుభవార్త అందించింది. డిపాజిటర్ల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నామినీ నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఒక

Published : 2025-10-24 11:45:00
వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!!

బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక శుభవార్త అందించింది. డిపాజిటర్ల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నామినీ నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఒకే వ్యక్తిని మాత్రమే నామినీగా చేర్చుకునే అవకాశం ఉండగా, ఇకపై ఒకే బ్యాంకు ఖాతాకు గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ సవరించిన నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్పు.. పరీక్షలు త్వరగా పూర్తి.. ఫలితాలు త్వరగా! ప్రైవేటు కళాశాలల్లో...

ఖాతాదారులు తమ డిపాజిట్లకు నలుగురి పేర్లను ఒకేసారి లేదా వేర్వేరు సమయాల్లో నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రతి నామినీకి ఎంత మొత్తం లేదా ఎంత శాతం వాటా ఇవ్వాలో కూడా స్పష్టంగా పేర్కొనే అవకాశం కల్పించారు. ఈ సౌకర్యం బ్యాంకు లాకర్లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఈ మార్పు వల్ల డిపాజిటర్ మరణానంతరం క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, క్లెయిమ్‌లో ఆలస్యం వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Agniveer Jaisalmer: జైసల్మేర్‌లో అగ్నివీర్ భవిష్యత్తుపై చర్చలు.. ఆర్మీ కమాండర్ల మీటింగ్ హాట్‌టాపిక్!

ఇక, మరోవైపు బ్యాంకింగ్ రంగంలో చెక్కు క్లియరెన్స్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన తక్షణ చెక్ ట్రంకేటెడ్ సిస్టమ్ (CTS) ద్వారా చెక్కులు కొన్ని గంటల్లోనే క్లియర్ కావాల్సి ఉండగా, కొన్ని సందర్భాల్లో ఐదు రోజుల వరకు ఆలస్యం అవుతోందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంగీకరించింది. సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం, సాంకేతిక లోపాలు కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తాయని సంస్థ పేర్కొంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సాంకేతిక పరిష్కార చర్యలు ప్రారంభమయ్యాయి.

India: మోడీ మాస్టర్ ప్లాన్! విదేశీ పరిశోధకులను ఆకర్షించేందుకు కొత్త పథకం!

అంతేకాదు, దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగం రికార్డు స్థాయికి చేరింది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024లో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం లావాదేవీల్లో 99.7 శాతం డిజిటల్ రూపంలోనే జరిగాయి. వీటి మొత్తం విలువ రూ. 2,830 లక్షల కోట్లుగా నమోదైంది. పేపర్ ఆధారిత చెక్కుల వాటా కేవలం 2.3 శాతానికి తగ్గిపోయింది. యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మార్పు చోటుచేసుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం తీసుకుంటున్న డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహక చర్యలు భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నగదు రహిత దిశగా తీసుకెళ్తాయని అంచనా.

Centers goal : కేంద్రం లక్ష్యం.. విదేశాల్లోని భారత సంతతి నిపుణులను స్వదేశానికి రప్పించడం!
Narmada: భారత్ లో తూర్పు నుండి పశ్చిమ దిశగా ప్రవహించే ఏకైక ప్రధాన నది!
దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి కోసం ఇలా ట్రై చేస్తున్నారా ?
రెడ్ అలర్ట్ జారీ – ప్రభుత్వ శాఖలు అప్రమత్తం.. ఆ ప్రాంతాలలో భారీ వర్షాల సూచన!!
Housing Scheme: పేదలకు నాణ్యమైన ఇళ్లు మాత్రమే..! అలా చేశారో డబ్బులు ఇవ్వరు.. కొత్త రూల్..!
CJI Appointment: భారత సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి! కేంద్రం అధికారికంగా ప్రక్రియ మొదలు..!

Spotlight

Read More →