Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Smart Shopping: తక్కువ ధరకే ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ డిజిటల్ స్పెషల్ సేల్! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Gold Rate Today: తగ్గిన ఉద్రిక్తతలు.. ఎగబాకిన పసిడి.. బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి గల కారణాలు ఇవే! Air India: ఆ ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు బాగుంటే కంపెనీలో షేర్లు సొంతం! Automobile: చిన్న కంపెనీలకు బంపర్ ఆఫర్.. 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి.! UK Government: బ్రిటన్ వలసదారులకు షాక్... పౌరసత్వం కావాలంటే 20 ఏళ్లు ఆగాల్సిందేనా! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! Bank Holidays: బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ సెలవుల లిస్ట్ మీ కోసమే...! Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో ఓలా దూకుడు.. 5.2 kWh బ్యాటరీతో సరికొత్త రికార్డు! Smart Shopping: తక్కువ ధరకే ఏసీని ఇంటికి తీసుకెళ్లండి.. రిలయన్స్ డిజిటల్ స్పెషల్ సేల్! Bikes Regestrations: 2028 నుంచి ఆ బైక్‌ల రిజిస్ట్రేషన్ బంద్... ఎందుకంటే! Digital Personal Loan: డిజిటల్ పర్సనల్ లోన్... చిటికెలో నగదు! సులభమైన పద్ధతులు ఇవే! Gold Rate Today: తగ్గిన ఉద్రిక్తతలు.. ఎగబాకిన పసిడి.. బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి గల కారణాలు ఇవే! Air India: ఆ ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు బాగుంటే కంపెనీలో షేర్లు సొంతం! Automobile: చిన్న కంపెనీలకు బంపర్ ఆఫర్.. 2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి.! UK Government: బ్రిటన్ వలసదారులకు షాక్... పౌరసత్వం కావాలంటే 20 ఏళ్లు ఆగాల్సిందేనా! Stock Markets: "మార్కెట్లకు చమురు సెగ": ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ!

Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..!

 బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి చర్యలు ప్రారంభించింది. రూ.17 వేల కోట్ల భారీ రుణ మో

Published : 2025-11-06 14:55:00
AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి...

బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌ అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి చర్యలు ప్రారంభించింది. రూ.17 వేల కోట్ల భారీ రుణ మోసాలకు సంబంధించి కొనసాగుతున్న మనీలాండరింగ్‌ కేసులో భాగంగా ఈడీ ఆయనను విచారించేందుకు పిలిపించింది. నవంబర్‌ 14న విచారణకు తమ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ, ఆయన ఆధ్వర్యంలోని పలు కంపెనీలు ఎస్బీఐ సహా పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

ఈడీ ప్రకారం, అంబానీ గ్రూప్ కంపెనీలు బ్యాంకుల నుంచి పొందిన నిధులను వ్యాపార అభివృద్ధి పేరుతో వేరే మార్గాల్లో తరలించినట్లు తేలిందని చెబుతోంది. ఈ నిధుల వాడకం చట్టవిరుద్ధంగా ఉండటమే కాకుండా, వాటిని మూడో దేశాల్లోని సంస్థలకు బదిలీ చేసినట్టు దర్యాప్తులో బయటపడిందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీని మళ్లీ విచారణకు పిలిచి, నిధుల తరలింపులో ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదా లేదా అనే అంశంపై ప్రశ్నించనుంది.

H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా!

ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో ఈడీ అధికారులు అనిల్ అంబానీని గంటలకొద్దీ విచారించారు. ఆ సమయంలో ఆయన నుంచి రుణాల స్వీకరణ, వాటి వినియోగం, మరియు గ్రూప్ కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలపై వివరాలు సేకరించారు. అనంతరం, ఈడీ దర్యాప్తు బృందం అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీల ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.7,500 కోట్లుగా అంచనా వేయబడింది.

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న అనిల్ అంబానీపై ఇలాంటి ఆరోపణలు రావడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో పారదర్శకతకు దెబ్బతీసే విధంగా ఈ లావాదేవీలు జరిగాయని ఈడీ అభిప్రాయపడుతోంది. రుణాల ఎగవేతకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే దిశగా దర్యాప్తు విస్తరించింది. నవంబర్ 14న జరగబోయే విచారణలో అంబానీ సమాధానాల ఆధారంగా ఈడీ తదుపరి చర్యలు నిర్ణయించనుంది.

Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!
వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!
Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!
Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!
AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!
Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!!

Spotlight

Read More →