ఆన్లైన్లో ఆర్డరు తీసుకుని, ఆహారాన్ని డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీ కంపెనీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో తేలింది. కొన్ని రెస్టారెంట్లకు అనుకూలంగా ఈ సంస్థలు వ్యవహరిస్తున్నాయని, తమకు పోటీ ఎదురు కాకుండా చూసుకునేందుకు ఇలా చేస్తున్నాయని నిర్ధారించింది. తక్కువ కమీషన్ మాత్రమే ఇచ్చేలా కొందరు భాగస్వాములతో జొమాటో 'ప్రత్యేక కాంట్రాక్ట్లు' కుదుర్చుకుంటోంది. తమ ప్లాట్ఫామ్పై ప్రత్యేకంగా నమోదైతే, వ్యాపార వృద్ధికి భరోసా ఉంటుందని స్విగ్గీ హామీలు ఇస్తున్నట్లు సీసీఐ పత్రాలు స్పష్టం చేశాయి. హల్దీరామ్ భుజివాలాలో, పాంటోమత్కు చెందిన భారత్ వాల్యూ ఫండ్ (బీవీఎఫ్) రూ.235 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా మైనార్టీ వాటాను చేజిక్కించుకుంది. వ్యూహాత్మకంగా వృద్ధి సాధించేందుకు ఈ పెట్టుబడి తోడ్పడుతుందని హల్దీరామ్ మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు గుడ్ చెప్పిన ఆరోగ్య శాఖ మంత్రి! ఇకపై ఆరోగ్య శ్రీ ద్వారా...
ఏపీ రైతులకు శుభవార్త! ఆ పంట వేసిన వారికి అదృష్టమే.. మంత్రి కీలక ప్రకటన!
న్యూజిలాండ్ పర్యటనలో ప్రధానితో తెదేపా ఎమ్మెల్యేల భేటీ! ఏపీ అభివృద్ధి అంశాలపై చర్చలు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత భేటీ! ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు!
టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక! 08-11-2024 న పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్!
వైసీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్! వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదు!
నేడు ఢిల్లీలో అమిత్ షాను కలవనున్న పవన్ కల్యాణ్! ఎందుకో తెలుసా! కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే!
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! విద్యావిధానంలో మరియు ఆ విషయంలో కీలక మార్పులు.. ఇక పండగే!
మీరు స్కూటీ కొనాలనుకుంటున్నారా..? అదిరిపోయే ఫీచర్లతో - అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటీ!
గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే! సంచలన వ్యాఖ్యలు చేసిన డీజీపీ! ఇక వారికి మోతే!
బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ఆఫర్! అన్లిమిటెడ్ కాల్స్... 600 జీబీ డేటా!
ఆ న్యూస్ వెబ్సైట్ కి భారీ షాక్! కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ! ఎందుకంటే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: