Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....!

Hajj: విజయవాడలో నుండి 156 మంది హజ్ యాత్రికుల ప్రయాణం..

Hajj: విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్ర తొలి దశ ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర యాత్ర కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాత్రికులు ఆనందంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

Published : 2026-04-18 20:13:00

విజయవాడ ఎంబార్కేషన్ నుంచి తొలిదశ హజ్‌యాత్ర ప్రారంభం..

జెండా ఊపి హజ్‌యాత్ర ప్రారంభించిన మంత్రులు ఫరూక్, కొల్లు రవీంద్ర..

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్ర తొలి దశ ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర యాత్ర కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాత్రికులు ఆనందంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి దశలో మొత్తం 156 మంది యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరారు.

ఈ సందర్భంగా మంత్రులు ఫరూక్ మరియు కొల్లు రవీంద్ర జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ప్రయాణం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధువులు యాత్రికులను భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. కొందరి కళ్లలో ఆనందం, మరికొందరిలో భక్తి ఇలా ఎన్నో భావాలు.

హజ్ యాత్ర అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అలాంటి యాత్రకు బయలుదేరిన ఈ యాత్రికుల ముఖాల్లో కనిపించిన ఆనందం ప్రత్యేకంగా నిలిచింది.

ఇక రెండో దశలో రేపు మరో 177 మంది యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరనున్నారు. ఈ ఏర్పాట్లన్నీ అధికారులు సమగ్రంగా నిర్వహించారు. యాత్రికులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. మొత్తానికి విజయవాడ నుంచి ప్రారంభమైన ఈ హజ్ యాత్ర భక్తి, ఆనందం, ఆశల మేళవింపుగా మారింది. యాత్రికులు సురక్షితంగా వెళ్లి తిరిగి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Spotlight

Read More →