Vijayawada Bypass: ప్రయాణికులకు అలర్ట్! విజయవాడ పశ్చిమ బైపాస్ అప్డేట్... చినకాకాని వద్ద రూట్ మ్యాప్ మార్పు! 108 Services: రాయవరం వద్ద ఘోర ప్రమాదం! సమయస్ఫూర్తితో స్పందించి 24 మంది ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Indian Railways: రైలు ప్రయాణికులకు షాక్! పెరిగిన టిక్కెట్ రద్దు ఛార్జీలు.. కొత్త రేట్లు ఇవే! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! Qatar: ఖతార్‌లో ఘోర ప్రమాదం! కూలిన సైనిక హెలికాప్టర్... ఆరుగురు మృతి! Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!! Road Accident: విజయనగరంలో ఘోర ప్రమాదం... ప్రైవేట్ బస్సు దగ్ధం! ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు... Vijayawada Bypass: ప్రయాణికులకు అలర్ట్! విజయవాడ పశ్చిమ బైపాస్ అప్డేట్... చినకాకాని వద్ద రూట్ మ్యాప్ మార్పు! 108 Services: రాయవరం వద్ద ఘోర ప్రమాదం! సమయస్ఫూర్తితో స్పందించి 24 మంది ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది! Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు స్పాట్ డెడ్! Indian Railways: రైలు ప్రయాణికులకు షాక్! పెరిగిన టిక్కెట్ రద్దు ఛార్జీలు.. కొత్త రేట్లు ఇవే! Flight Services: మార్చి 29 నుంచి ఈ రూట్లో కొత్త విమాన సర్వీసులు! టైమింగ్స్ ఇవే... Flight Crash: టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన యుద్ధ విమానం! 90 మంది మృతి! TamilNadu: మీనాక్షి అమ్మవారి నుంచి కన్యాకుమారి వరకు..! ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్లాన్! Qatar: ఖతార్‌లో ఘోర ప్రమాదం! కూలిన సైనిక హెలికాప్టర్... ఆరుగురు మృతి! Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!! Road Accident: విజయనగరంలో ఘోర ప్రమాదం... ప్రైవేట్ బస్సు దగ్ధం! ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు...

RTC Offer: శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపరాఫర్! టికెట్ ధరల్లో భారీ రాయితీలు! ఈ రూట్లలో మాత్రమే!

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) పండుగల సీజన్‌ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని ప

Published : 2025-08-24 11:40:00
Chandrababu Meeting: ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. రెండు సార్లు మాత్రమే ఛాన్స్.. ఆపై! 35 మంది ఎమ్మెల్యేలను..

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) పండుగల సీజన్‌ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ముఖ్య పట్టణాలకు వెళ్లే బస్సుల్లో ప్రత్యేక రాయితీలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రాయితీల వల్ల పండుగల వేళ తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లభించనుంది. ముఖ్యంగా తిరుపతి వెంకన్న భక్తులకు ఈ తగ్గింపులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు.. జలకళతో నిండిన మహాద్భుతం.. రైతులకు, ప్రజలకు భరోసా!

హైదరాబాద్‌–తిరుపతి రూట్‌లో నడిచే వివిధ రకాల బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించారు. లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు ఇవ్వగా, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ ధరపై రూ.155 వరకు రాయితీ కల్పించారు. తిరుపతికి వెళ్లే భక్తులు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల ఆర్థికంగా మధ్యతరగతి, దిగువతరగతి ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుంది.

Husband killed: చిన్న తగాదాలు పెద్ద విషాదం.. చంపి ముక్కలుగా నరికిన భర్త!

తిరుపతి తో పాటు హైదరాబాద్ నుంచి రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం వంటి ముఖ్య నగరాలకు వెళ్లే బస్సులలో కూడా తగ్గింపులు అమలు చేస్తున్నారు. లహరి నాన్ ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ ధరపై 15% తగ్గింపు ఇస్తున్నారు. ఇక లహరి ఏసీ, రాజధాని ఏసీ బస్సుల్లో 10% రాయితీ ప్రకటించారు. ఈ ఆఫర్ వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, భక్తులు మరియు కుటుంబ సభ్యులు తక్కువ వ్యయంతో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంది.

Gold Rates Hike: పసిడి ప్రియులకు షాక్ ! రాత్రికి రాత్రే పెరిగిన బంగారం ధరలు! కారణం ఇదే!

హైదరాబాద్ నుంచి కడప, అనంతపురం, ఒంగోలు, కందుకూరు, వైజాగ్, అమలాపురం, కాకినాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు, కర్నూలు, ఆదోని, మార్కాపురం, నంద్యాల, ధర్మవరం, తాడిపత్రి వంటి అనేక ప్రాంతాలకు ఈ రాయితీ వర్తిస్తుంది. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై రూట్‌లో కూడా ఆర్టీసీ రాయితీ ధరలను ప్రకటించింది. పండుగల కాలంలో ఎక్కువగా బుక్ అయ్యే రూట్లలో టికెట్ ధరలు తగ్గించడం వల్ల బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Ap Govt: వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్! ఏటా రూ.25 వేల భరోసాతో..!

ఇప్పటికే హైదరాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఈ-గరుడ (E-Garuda) ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ ధరపై 26% రాయితీ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు కొత్తగా అనేక రూట్లలో తగ్గింపులు ఇవ్వడంతో ప్రయాణికులు మరింతగా లాభపడనున్నారు. పండుగల సమయంలో ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులపై భారం తగ్గించడమే కాకుండా రోడ్డు రవాణా సౌకర్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకువస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Railway: దసరా – దీపావళి బంపర్‌ ఆఫర్‌..! ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు రైల్వే సర్‌ప్రైజ్‌!
Police: మహిళా పోలీస్‌లకు కొత్త భరోసా..! శిక్షణ, సౌకర్యాలు, అవకాశాలపై స్పెషల్ ప్లాన్‌!
Farmers Loans: ఏపీలోని రైతులకు భారీ శుభవార్త! లోన్ల కోసం ఇకపై అవి అవసరం లేదు! మంత్రి కీలక ప్రకటన!
Free Driving Training: ఎస్సీ యువతకు బంపరాఫర్! ఏపీ ప్రభుత్వ ఉచిత డ్రైవింగ్ శిక్షణ... దరఖాస్తు వివరాలు!
35% Subsidy: ఏపీలో డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త! వాటిపై ఏకంగా 35% రాయితీ!

Spotlight

Read More →