భారత్కు చెందిన 18 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద మరో గొప్ప రికార్డు అందుకున్నాడు.
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను అధిగమించి నంబర్ 1 రికార్డును కైవసం చేసుకున్నాడు.
న్యూజిలాండ్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నాలుగో రౌండ్లో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ ఓడించి ఈ ఘనత సాధించాడు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ప్రజ్ఞానంద తన కెరియర్లో టాప్ ర్యాంక్లో నిలవడం ఇదే తొలిసారి. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం...
ప్రజ్ఞానంద 2748.3 పాయంట్లతో 11వ స్థానంలో ఉండగా, 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఫలితంగా భారత్ తరపున నంబర్ వన్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి