తేదీ 10-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్*
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 10 మార్చి 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. డా. డోలా బాల వీరాంజనేయ స్వామి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ బత్తుల తాతయ్య బాబు గారు (ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు)