Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన!

Vande Bharat Depot: ఏపీలో ఆ ప్రాంతానికి మహార్దశ! రూ.300 కోట్లతో వందే భారత్ మెయింటెనెన్స్ డిపో!

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ రైళ్లు వేగం, సౌకర్యం, ఆధునికతలో కొత్త దిశ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ వందే భారత్ సేవలను

Published : 2025-10-14 07:00:00
ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే విమానం ఎక్కండి! దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆఫర్ వర్తింపు!

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ రైళ్లు వేగం, సౌకర్యం, ఆధునికతలో కొత్త దిశ చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ వందే భారత్ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా రైళ్ల నిర్వహణను మెరుగుపరచేందుకు కొత్త డిపోలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో రూ.300 కోట్లతో వందే భారత్ రైళ్లకు ప్రత్యేక మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

పండగకు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళి, ఛఠ్ పూజ కోసం రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు!

ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, దుర్గ్, భువనేశ్వర్ వంటి నగరాలకు నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ పనులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే రైలు నిర్వహణను విశాఖపట్నం కోచ్ డిపోలో చేస్తున్నారు. కానీ కొత్త డిపో ఏర్పడితే, అన్ని రైళ్ల నిర్వహణను ఒకే చోట పూర్తి చేయడం సులభతరం అవుతుంది. దీంతో సమయపాలన మెరుగుపడి, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

అన్నంలోకి అమృతం - కేవలం 15 నిమిషాల్లో.. ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు.. రుచి అదిరిపోతుంది!

మర్రిపాలెంలో ఏర్పాటు చేయనున్న ఈ డిపోకు అవసరమైన భూమి ఇప్పటికే అందుబాటులో ఉందని సమాచారం. డిపోలో ‘పిట్ లైన్’ సదుపాయం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల సిబ్బంది రైలుకు కిందకు దిగి మరమ్మతులు సులభంగా చేయగలరు. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్ల నిర్వహణకు అధిక సమయం, ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఈ కారణంగా విశాఖపట్నం డిపో నిర్మాణం అత్యవసరమైందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

CRDA interiors: కళ్లు చేదిరేలా CRDA భవనం ఇంటీరియర్స్.. కార్పొరేట్ స్థాయిలో డిజైన్!

విశాఖపట్నం ఇప్పటికే వందే భారత్ జోనల్ కేంద్రంగా మారుతోంది. భవిష్యత్తులో ఇక్కడి నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతికి కూడా త్వరలో ఒక వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ఇది ఆంధ్రప్రదేశ్‌ రైల్వే కనెక్టివిటీలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32!

ఇకపోతే, విజయవాడ, రేణిగుంట ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిపోలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ డిపోలు ఏర్పడితే దక్షిణ భారతదేశంలోని వందే భారత్ రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగుతుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోబోతున్న విశాఖ డిపో రాష్ట్రానికి భారీ లాభాలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Takshakuda: తక్షకుడు నేరుగా ఓటీటీకి.. ఆనంద్ దేవరకొండ కొత్త ప్రయోగం!
Amaravati: అమరావతిలో రేపు చారిత్రాత్మక MOU.. ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు కొత్త ఆరంభం!
దీపికా డిమాండ్‌లో తప్పేం లేదు.. మేము కూడా మనుషులమే - కొన్ని పెద్ద సినిమాలు.!
Sachivalayam: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..! పదోన్నతుల ప్రక్రియకు శ్రీకారం..!
Rapid Kits వచ్చేశాయ్.. రేషన్ బియ్యం తరలిస్తే ఇక అంతే! చిటికెలో పట్టేస్తారు..!

Spotlight

Read More →