Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్!

New Scheme: ఏపీలో మరో కొత్త పథకం! స్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6వేలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల రవాణా ఖర్చుల burden తగ్గించేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8

Published : 2025-08-01 08:54:00

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల రవాణా ఖర్చుల burden తగ్గించేందుకు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (Transport Allowance) అందిస్తోంది. ఒక విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున, ఏడాదికి మొత్తం రూ.6వేలు అందించనున్నారు. పాఠశాల తమ నివాస ప్రాంతానికి ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకే ఈ సాయం లభిస్తుంది. ఇది విద్యార్థులు చదువు నుండి దూరం కాకుండా చూడడానికి తీసుకున్న చక్కటి చర్యగా చెప్పొచ్చు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 79,860 మంది అర్హులైన విద్యార్థులకు రూ.47.91 కోట్ల రవాణా భత్యం చెల్లించనున్నారు. టీఏ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల bank account‌లకు నేరుగా జమ చేయనున్నారు. ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు మాత్రం ఈ పథకానికి అర్హులు కావు. అర్హులైన విద్యార్థుల వివరాలు ఇప్పటికే లీప్ యాప్‌లో నమోదు చేయగా, వాటిని ఎంఈవోలు పరిశీలించి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ధృవీకరించనున్నారు. ఆగస్టు 10 నాటికి తుది లబ్ధిదారుల జాబితా ఖరారవుతుంది. అకడమిక్ ఇయర్‌కి ప్రతి సంవత్సరం 10 నెలల పాటు ఈ అలవెన్స్ అందించనున్నారు.

ఈ పథకం వల్ల పేదవారి పిల్లలు కూడా బడి దూరంగా ఉన్నా, ఆ ఆర్ధిక భారం లేకుండా స్కూల్‌కి వెళ్లే అవకాశం పొందనున్నారు. ఇది విద్యలో సమానత్వాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన అడుగుగా పరిగణించవచ్చు.

Spotlight

Read More →