Praja Vedika: రేపు (05/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఒక్క రూపాయి ఖర్చు లేదు.. ఫ్రీ సర్వీస్..! ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! 25 మున్సిపల్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే..! ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త..! వ్యవసాయంలో త్వరలో సరికొత్త అధ్యాయం..! అమరావతికి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ..! లండన్‌లో మంత్రి నారాయణ బృందం! US Economic Policy: రష్యాకు షాక్.. అమెరికాకు ఆఫర్! భారత్‌తో కుదిరిన ట్రేడ్ డీల్‌పై వైట్ హౌస్ కీలక ప్రకటన..!! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో పవన్ కల్యాణ్ ఎంట్రీ! ఉండవల్లిలో కీలక భేటీ... నేడు సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం! ప్రకృతి వ్యవసాయంలో ఏపీ నంబర్ వన్... 50 లక్షల ఎకరాలే లక్ష్యం! ఫిబ్రవరి 7న కర్నూలుకు చంద్రబాబు.. జిల్లా అంతటా భారీ ఏర్పాట్లు! Praja Vedika: రేపు (05/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..! ఒక్క రూపాయి ఖర్చు లేదు.. ఫ్రీ సర్వీస్..! ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! 25 మున్సిపల్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే..! ఏపీలో రైతులకు ప్రభుత్వం శుభవార్త..! వ్యవసాయంలో త్వరలో సరికొత్త అధ్యాయం..! అమరావతికి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ..! లండన్‌లో మంత్రి నారాయణ బృందం! US Economic Policy: రష్యాకు షాక్.. అమెరికాకు ఆఫర్! భారత్‌తో కుదిరిన ట్రేడ్ డీల్‌పై వైట్ హౌస్ కీలక ప్రకటన..!! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో పవన్ కల్యాణ్ ఎంట్రీ! ఉండవల్లిలో కీలక భేటీ... నేడు సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం! ప్రకృతి వ్యవసాయంలో ఏపీ నంబర్ వన్... 50 లక్షల ఎకరాలే లక్ష్యం! ఫిబ్రవరి 7న కర్నూలుకు చంద్రబాబు.. జిల్లా అంతటా భారీ ఏర్పాట్లు!

Praja Vedika: రేపు (05/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సామాన్య ప్రజలు తమ అర్జీలను సమర్పించి, సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కారాలను పొందేందుకు ఇది ఒక వేదికగా నిలుస్తుంది.

Published : 2026-02-04 18:28:00

తేదీ 05-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్ 
తేదీ: 5 ఫిబ్రవరి 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ చిరుమామిల్ల మధుబాబు  (పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్)

తేదీ 04-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులు స్వీకరించి వాటిపై తక్షణ చర్యలకు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా ముందుకు సాగడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.

Spotlight

Read More →