తేదీ 05-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 5 ఫిబ్రవరి 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ చిరుమామిల్ల మధుబాబు (పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్)
తేదీ 04-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజా వేదిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులు స్వీకరించి వాటిపై తక్షణ చర్యలకు సూచనలు ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా ముందుకు సాగడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.