Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం... Praja Vedhika: ప్రజా వేదిక- భూబకాసురుల అరాచకం.. 9 సెంట్ల కోసం నరకయాతన! మైనర్ బాలురతో తల పగులగొట్టించిన కిరాతకులు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం... Praja Vedhika: ప్రజా వేదిక- భూబకాసురుల అరాచకం.. 9 సెంట్ల కోసం నరకయాతన! మైనర్ బాలురతో తల పగులగొట్టించిన కిరాతకులు!

Green Tax: ఏపీలో వారందరికీ శుభవార్త! రూ.20 వేలు కట్టక్కర్లేదు... జస్ట్ రూ.3 వేలు చాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వాహనదారులకు పెద్ద సంతోషకరమైన వార్త వచ్చింది. పాత వాహనాలపై వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిప

Published : 2025-09-21 13:24:00
Visa: హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ స్పష్టత..! వారికి మాత్రమే ఫీజు పెంపు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వాహనదారులకు పెద్ద సంతోషకరమైన వార్త వచ్చింది. పాత వాహనాలపై వసూలు చేసే గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రవేశపెట్టగా, సభ అంగీకరించింది. దీంతో వాహనదారులు చెల్లించే ట్యాక్స్ భారం గణనీయంగా తగ్గనుంది.

Passport update: ఇకపై అన్ని కేంద్రాల నుండి ఈ-పాస్‌పోర్ట్ జారి! ప్రస్తుతం పాస్ పోర్ట్ చెల్లుబాటు అవుతుందా?

ఇప్పటివరకు పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ గరిష్టంగా రూ.20 వేల వరకూ ఉండేది. కానీ తాజా బిల్లుతో ఆ మొత్తం కేవలం రూ.3000కు తగ్గించబడింది. వాహనదారులకు ఇది భారీ ఉపశమనం కానుంది. గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఈ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా తగ్గింపు ఉత్తర్వులు ఇచ్చి, ఇప్పుడు అసెంబ్లీలో చట్టబద్ధం చేశారు.

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య... ఈరోజు ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా!

సాధారణంగా లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలకు ఏడు సంవత్సరాల తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే గ్రీన్ ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించాలి. వాహన రకం, వయసును బట్టి ఈ ట్యాక్స్ రూ.800 నుంచి రూ.20 వేల వరకూ ఉండేది. ప్రభుత్వం ఈ పన్ను ద్వారా కూడా కోట్ల రూపాయల ఆదాయం పొందుతూ వచ్చేది. అయితే వాహనదారులు ఇది అధికంగా ఉందని తరచూ ఫిర్యాదు చేశారు.

Indian Woman: అమెరికాలో మరో ఘోరం.. భారత మహిళను స్టోర్‌లోనే కాల్చి చంపిన దుండగుడు! సీసీటీవీలో..

తెలంగాణ, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగా ఉందనే అభ్యంతరాలు లారీ యజమానులు, డ్రైవర్లు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వాహనదారులు ఈ సమస్యను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు తెలియజేశారు. వారు అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఆ హామీ నెరవేర్చబడింది.

USA: అమెరికన్ ఉద్యోగులను రక్షించడమే లక్ష్యం – హెచ్ 1బీ ఫీజు పెంపుపై వైట్ హౌస్ వివరణ..!

ఈ నిర్ణయం వల్ల పాత వాహనాల యజమానులకు భారీ ఉపశమనం లభించనుంది. ఇకపై ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3000తోనే సరిపెట్టుకోవచ్చు. దీనివల్ల వాహనదారులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, ప్రభుత్వంపై నమ్మకం పెరిగే అవకాశం కూడా ఉంది.

Railway news: రైల్వే బిగ్ అప్‌డేట్.. ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్!
Jio Keypad 5G SmartPhone... ఇప్పుడు కేవలం రూ.3,999 కే! త్వరపడండి!
ప్రయాణికులకు, భక్తులకు శుభవార్త.. మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ - కేవలం 9 గంటల్లోనే.! రైలు నెంబర్, షెడ్యూల్ ఇదే!
అన్నం vs. రొట్టెలు.. రాత్రి భోజనంలో ఏది మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారంటే.!
IAS: ఏపీలో భారీ స్థాయి బదిలీలు..! 9 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..! ఉత్తర్వులు జారీ..!

Spotlight

Read More →