ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

New Railway Line: కోర్టు స్టే తొలగింది – రైలు పరిగెత్తే మార్గం సున్నితంగా సిద్దం! 24 ఏళ్ల కలకు శ్రీకారం.. 5 నెలల్లోనే!

2025-07-21 07:30:00
Praja Vedika: నేడు (21/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh) కోనసీమ వాసుల రైలు కల సాకారమవుతోంది. సుమారు 24 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోటిపల్లి (Kotipalli) - నర్సాపురం రైల్వే లైన్ (Narsapuram Railway Line) నిర్మాణానికి వేగం వచ్చింది. కోర్టు స్టేలు తొలగిపోవడంతో రెండో విడత భూసేకరణకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. లక్ష్యం – వచ్చే ఐదు నెలల్లో భూసేకరణ పూర్తిచేసి నిర్మాణం ప్రారంభించడం.

YCP Central Jail: 29 కారణాలు.. మిథున్ అరెస్ట్! వంద కోట్లు మించిన స్కాం – పక్కా ప్రణాళికతో పోలీసులు!

ఈ రైల్వే లైన్ (Railway Line) మొత్తం 57.81 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి నుంచి పశ్చిమగోదావరి (West Godavari) జిల్లా నర్సాపురం వరకు ఇది విస్తరించనుంది. మొత్తం 8 మండలాల్లో 25 గ్రామాలపైగా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. దీనికి సుమారు 846 ఎకరాల భూమి అవసరం.

Air India crash: దర్యాప్తు జరుగుతుంటే అసత్య ప్రచారం శోచనీయం.. కేంద్రం కఠిన హెచ్చరిక!

ఇప్పటికే 279 ఎకరాల భూమిని రైల్వే శాఖ స్వాధీనం చేసుకుంది. రెండో విడతలో 18 గ్రామాల్లో 590 ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటివరకు 13 గ్రామాల్లో 402 ఎకరాలను గుర్తించారు. మిగిలిన భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ (Notification issued) చేసి, ఐదు నెలల్లో ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Amaravati Development: రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష.. అధికారులతో కీలక సూచనలు చేసిన నారాయణ!

పేరూరు, పాశర్లపూడి, గుడిమెల్లంకలో బ్రిడ్జ్ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. అధికారుల అంచనాల ప్రకారం అన్ని పనులు అనుకున్నట్టే జరిగితే మూడేళ్లలో కోనసీమలో రైలు పరిగెత్తే రోజు దూరం కాదు.

Smart meters: ప్రజలలో అపోహలు తొలగించేందుకు స్మార్ట్ మీటర్ల తనిఖీ.. గుంటూరు జిల్లాలో!
Lokesh Emotional: నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా... నారా లోకేశ్!
Revanth Reddy: వరంగల్ లో క్రికెట్ స్టేడియం...! సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యేలు!
Celebrity Meeting: టాలీవుడ్ స్టార్‌కు మరింత దగ్గరగా దుల్కర్.. సీఎం రేవంత్‌తో ప్రత్యేక భేటీ!
Ap Tribal Welfare: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్కడ కొత్త నియామకాలు..! వారికి మాత్రమే ఛాన్స్!
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు! ఈ వారం వర్షాలతోనే!
Tags #Politics

Spotlight

Read More →