Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Kadapa Jail: కడప సెంట్రల్ జైలు... ఐదుగురు అధికారులకు సస్పెన్షన్ వేటు!

కడప సెంట్రల్ జైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. జైల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు మరియు ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో జైలర్ అప్పారావు,

Published : 2025-07-22 11:56:00

కడప సెంట్రల్ జైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. జైల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులు మరియు ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిలో జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు జైలు వార్డర్లను కూడా ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ చర్యల వెనుక కారణం తీవ్రమైన అనాగరికత ఆరోపణలు. జైలులో ఖైదీలకు సెల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వీరిపై వచ్చాయి. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్లకు మొబైల్ ఫోన్లను అందిస్తూ జైలు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై గత నాలుగు రోజులుగా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు. ఆయన సమర్పించిన ప్రాథమిక నివేదిక  ఆధారంగా ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. శిక్షా సంస్థల్లోనూ క్రమశిక్షణ తప్పనిసరి అన్నదాని స్పష్టత ఇస్తూ, దీనిపై మరింత దర్యాప్తు జరిపే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Spotlight

Read More →