Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.! Chandrababu: ఏపీకి క్యూ కట్టండి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అద్భుత అవకాశాలను వివరించిన చంద్రబాబు.! Minister Nimmala: పోలవరం ఎడమ కాలువ పనులు పరిశీలించిన మంత్రి.. జూన్ నాటికి అనకాపల్లి వరకు..! Praja Vedika: సొంత స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్న వైసీపీ నేతపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! సర్వేను అడ్డుకుంటూ భూకబ్జా యత్నం.. Chandrababu: నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పురస్కారం.. చంద్రబాబు పాలనా దక్షతకు ఎకనమిక్ టైమ్స్ పట్టా.! Singapore: సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం: స్మార్ట్ సిటీల రూపకల్పనపై కీలక అధ్యయనం! AshokBabu: ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏడాది కాలంగా కుట్ర - అశోక్ బాబు ధ్వజం! Tirumala Laddu Controversy: తిరుమల నెయ్యి కల్తీ వెనుక ఎవరు? ఏకసభ్య కమిషన్ నివేదికపై ఉత్కంఠ! Chandrababu: లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన చంద్రబాబు! ఆసుపత్రిలో చికిత్స.. Ashok Mittal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఇల్లు ఖాళీ చేసిన గంటల్లోనే ఆప్‌కు అశోక్ మిట్టల్ రాజీనామా! Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

JAC six demands: సచివాలయ ఉద్యోగుల ఆరు డిమాండ్లపై.. జేఏసీ పోరాటం!

పల్నాడు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ప్రభుత్వ విధానాల వలన సచివాల

Published : 2025-09-30 16:23:00
Dwakra: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..! రుణాలు ఇక కేవలం 48 గంటల్లోనే..!

పల్నాడు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ప్రభుత్వ విధానాల వలన సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

Tax-free Jobs: ప్రపంచంలోనే అత్యంత జీతం తీసుకునే ఉద్యోగాలు ఇవే! అర్హతలు, ఫుల్ డిటైల్స్!

సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రజలకు అనేక సేవలు అందుబాటులోకి వచ్చినా, ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి మాత్రం బాగాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ముఖ్యంగా వాలంటీర్ విధులు, ఇంటింటి సర్వేలతోపాటు అసలు పనికి సంబంధం లేని పలు అదనపు భాధ్యతలు వలన ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని జేఏసీ పేర్కొంది.

Piracy: టాలీవుడ్‌-సైబర్ పోలీసుల భేటీ..! పైరసీ ముఠాల అసలు కథ బట్టబయలు..!

వాలంటీర్ విధులు, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి:
సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే తమ పరిధిలోని అనేక సేవల నిర్వహణలో బిజీగా ఉంటున్నారని, ఇలాంటి అదనపు పనులు మోపడం వలన అసలు ప్రజాసేవలు తారుమారవుతున్నాయని వారు వాపోతున్నారు. కావున వాలంటీర్ పనులు, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి ఇవ్వాలని కోరుతున్నారు.

గర్బా ఉత్సవాల్లో అసభ్యత.. సోషల్ మీడియా వైరల్ .. మరి ఇలా ఉన్నారు ఏంట్రా అంటూ కామెంట్స్!

నేషనల్/స్పెషల్ ఇంక్రిమెంట్ల మంజూరు:
దీర్ఘకాలంగా తమ వేతనాల పెరుగుదల నిలిచిపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగిస్తోందని జేఏసీ పేర్కొంది. సాధారణ ఉద్యోగుల మాదిరిగానే సచివాలయ సిబ్బందికి కూడా నేషనల్ లేదా స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

యువ నిపుణులకు గుడ్ న్యూస్.. సరికొత్త వీసా నిబంధనలు, 4 ప్రత్యేక విజిట్ వీసాలు విడుదల!

ప్రొబేషనరీ బకాయిలు చెల్లింపు:
ఉద్యోగుల ప్రొబేషనరీ పీరియడ్‌లో బకాయిలను ఇప్పటివరకు చెల్లించకపోవడం పెద్ద అన్యాయమని జేఏసీ ఆరోపించింది. వీటిని వెంటనే విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక సమస్యలు తగ్గించేలా చూడాలని వారు కోరుతున్నారు.
మాతృశాఖల్లో విలీనం:
సచివాలయ ఉద్యోగులను తగిన మాతృశాఖల్లో విలీనం చేస్తే భవిష్యత్తులో ఉద్యోగ భద్రత లభిస్తుందని జేఏసీ అభిప్రాయపడింది. ఇంతవరకు వారు తాత్కాలికతలో పనిచేస్తూ భవిష్యత్తుపై భయాందోళనలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
తగిన ప్రమోషన్ ఛానెల్ సృష్టి:
ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఒకే స్థాయిలో ఇరుక్కుపోకుండా, పైస్థాయికి ఎదిగేలా తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ విధంగా చేస్తే ఉద్యోగుల్లో ఉత్తేజం పెరుగుతుందని చెప్పారు.
ఉద్యోగ భద్రత, గౌరవం:
ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి స్థిరమైన సేవా నియమాలు ఉండాలని, వారిని అనవసరంగా తక్కువ చేసి చూడకూడదని జేఏసీ స్పష్టం చేసింది.

Bank Holidays: అయ్య బాబోయ్! అక్టోబర్ నెలలో ఇన్ని సెలవలా... మొత్తం 21 రోజులు!

జేఏసీ నాయకులు మాట్లాడుతూ, “సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలను అందిస్తున్నది నిజమే. కానీ ఈ సేవలను అందిస్తున్న ఉద్యోగులే ఇంతవరకు అన్యాయానికి గురవుతున్నారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది” అని అన్నారు.ఉద్యోగులు చేసిన ఈ డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పల్నాడుతో పాటు పలు జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు మొదలు పెట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెల దిశగా వెళ్తామని వారు చెబుతున్నారు.

డబుల్ టెన్షన్.. రాబోయే 24 గంటల్లో.! వర్ష సూచనతో పాటు కృష్ణా వరద ఉద్ధృతి.. ఎల్లో అలర్ట్ జారీ!
Kavita new party: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా.. కవిత కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రా ఊటీకి అద్భుత రూపం.. టూరిస్టులకు కొత్త అనుభూతి! అంతర్జాతీయ స్థాయిలో - జోరుగా అభివృద్ధి పనులు!
ప్రకృతిలో అరుదైన కలివికోడి… కూతతో ఆనందపరిచిన వైఖరి!
AP Housing: ఏపీలో దసరా కానుక..! ఆన్‌లైన్ ద్వారా కేవలం ₹1 చెల్లించి ఇళ్ల నిర్మాణ అనుమతి పొందండి..! ప్రత్యేక ఫీజు రాయితీ..!
Electricity charges : ప్రజలకు భరోసా.. రాబోయే రోజుల్లో మరింత విద్యుత్ ఛార్జీలు తగ్గింపు.. ఫ్రాన్స్ పర్యటనకు మంత్రి గొట్టిపాటి!
Aiims లో పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్... రాత పరీక్ష లేదు, కేవలం 60 శాతం మార్కులు ఉంటే చాలు ఇంక జాబు మీకే!!
Airport Garba: బోర్డింగ్‌కి ఎదురుచూస్తూ గర్బా ఆడిన ప్రయాణికులు! ఎయిర్‌పోర్ట్‌లో పండుగ వాతావరణం!

Spotlight

Read More →