Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్! విద్యుత్ శాఖపై సమీక్ష.. ఆపై విశాఖ పర్యటన!! Praja Vedika: నేడు (27/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి.. Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్! విద్యుత్ శాఖపై సమీక్ష.. ఆపై విశాఖ పర్యటన!! Praja Vedika: నేడు (27/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: పెంచలకోనలో భక్తుల ప్రవాహం.. సిద్ధమైన యంత్రాంగం! ఉత్సవాలకు హాజరుకానున్న ముఖ్యమంత్రి? Google Data Center: 601 ఎకరాలు.. 15 బిలియన్ డాలర్లు... విశాఖ భవితవ్యాన్ని మార్చనున్న గూగుల్!! AP Ministers: మాక్ ఎక్సర్‌సైజ్‌తో మంత్రుల సత్తా.. క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడానికి సర్కారు సరికొత్త ప్లాన్.. Amaravati Works: అమరావతిలో నిర్మాణాల జోరు.... వారం రోజుల్లోనే మారిపోయిన రాజధాని ముఖచిత్రం! Minister Manohar: అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న చమురు డిపోలు.. రద్దీని అదుపు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్లాన్.. PM Modi: అణుశక్తిలోనూ భారత్ ముందడుగు... ప్రధాని మోదీ ప్రశంసల జల్లు!! Chandrababu: పెట్రోల్ బంకుల వద్ద బారులు.. సీఎం చంద్రబాబు సీరియస్! ఇంధన కొరతపై అధికారులతో అత్యవసర సమీక్ష! Nara Lokesh: ఆపదలో ఆదుకున్న రెడ్ బటన్.. విజయవాడ-మంగళగిరి హైవేపై హైడ్రామా.. నిందితుడు కటకటాల్లోకి..

Farmers: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్..! యూరియా కొరతపై తప్పుడు ప్రచారం..! అవసరమైతే డోర్ డెలివరీ..!

 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత ఐదేళ్ల టీడీపీ పాలనను తీవ్రంగా విమర్శించారు. భూసార పరీక్షలు చేయకుండానే సూక్ష్మపోషకాలను పంపిణీ

Published : 2025-09-23 12:06:00
EPFOలో రికార్డు స్థాయిలో చేరిక..! 21.04 లక్షల కొత్త ఉద్యోగులు.. 61% యువతే..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత ఐదేళ్ల టీడీపీ పాలనను తీవ్రంగా విమర్శించారు. భూసార పరీక్షలు చేయకుండానే సూక్ష్మపోషకాలను పంపిణీ చేశారని, రైతుల అవసరాలను పట్టించుకోకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రైతుల గురించి ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. “రాష్ట్రం అన్నపూర్ణ అని పేరొందింది. 64 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. కాబట్టి వ్యవసాయ వృద్ధి రేటు 15 శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది మాత్రమే 1.23 లక్షల హెక్టార్లలో అదనపు సాగు పెరిగింది” అని వివరించారు.

Samsung Galaxy S24 Ultra పై భారీ తగ్గింపు! ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్!

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, యూరియా అధిక వాడకం వల్ల వచ్చే ప్రమాదాలపై హెచ్చరించారు. “పంజాబ్‌లో యూరియా అధిక వాడకంతో క్యాన్సర్ కేసులు ఎక్కువయ్యాయి. కేంద్రం కూడా యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. కానీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెట్టి రైతుల్లో భయాందోళనలు కలిగించారు. అమెరికా నుంచి కూడా తప్పుడు ప్రచారం జరిగిందని, దాంతో రైతులు ముందే యూరియా కొనుగోలు చేసారని” తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను సమకూర్చేందుకు సీఎం చంద్రబాబు నేరుగా కేంద్ర మంత్రితో మాట్లాడి కోటా ప్రకారం సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. “ఎక్కడైనా కొరత ఉంటే రవాణా ఖర్చులను ప్రభుత్వం భరించి యూరియాను అందించాం” అని హామీ ఇచ్చారు.

Breaking News: మాలీవుడ్ లో కలకలం! స్టార్ హీరోల ఇళ్లపై కస్టమ్స్ దాడులు! కారణం?

రబీ సీజన్‌ కోసం కూడా ఎరువుల కొరత ఉండదని మంత్రి భరోసా ఇచ్చారు. “రబీ నుంచి ఆధార్ ఆధారంగా ఎరువులు పంపిణీ చేస్తాం. అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేస్తాం” అన్నారు. గత ప్రభుత్వం భూసార పరీక్షలకు పట్టించుకోలేదని, ప్రయోగశాలలు ఉన్నా వాటిని పనిలో పెట్టలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పునరుద్ధరించి ఈ ఏడాది 10.31 లక్షల భూసార పరీక్ష కార్డులు ఇచ్చిందని వివరించారు. అలాగే గత పాలనలో పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడం, యాంత్రీకరణకు, సూక్ష్మసేద్యానికి నిధులు ఇవ్వకపోవడం రైతులపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.8 వేల కోట్లు ఉన్నా వాటిని ఖర్చు చేయలేదని, వరి, రొయ్యలపై సెస్‌ వేసి ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్లించారని ఆరోపించారు.

Nara Lokesh Comments: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై లోకేష్ కౌంటర్! వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల.!

అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. కౌలు రైతులకు భూమి యజమానితో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, పల్నాడులో సూక్ష్మసేద్యం ద్వారా ఉద్యాన సాగును పెంచాలని సూచించారు. జీడి మామిడి పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, జీడి పిక్కలపై సెస్ ఎత్తేయాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో AI, డ్రోన్ టెక్నాలజీ వాడకాన్ని పెంచాలని కూడా సూచించారు. ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన దిశలో ముందుకు వెళ్తోందని వారు అభిప్రాయపడ్డారు.

బంగారం 10 గ్రా. ధర 2026 చివరకు 2 లక్షలకు! నిపుణుల సూచన! పెట్టుబడి మంచిదా కాదా!
Railway Jobs: యువతకు గోల్డెన్ ఛాన్స్! భారతీయ రైల్వేలో 1763 అప్రెంటిస్ ఉద్యోగాలు! దరఖాస్తు వివరాలు!
OTT Movies: ఆసక్తికరమైన క్రైమ్, రొమాంటిక్ సిరీస్‌లు.. ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్! ఫుల్ లిస్ట్ ఇదే!
Varma tweet: చిరు పవన్ కలిసి సినిమా చేస్తే.. అది ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది.. రామ్ గోపాల్ వర్మ!
Maoist: భూపతి ద్రోహిగా ప్రకటిత..! ఆయుధాలు వెంటనే అప్పగించాలన్న ఆదేశం..!
Lokesh: అమ్మఒడి కాదు.. ఇది తల్లికి వందనం పథకం.. మంత్రి లోకేష్!

Spotlight

Read More →