బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నడ్డా కీలక వ్యాఖ్యలు... బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఎదిగింది. ప్రతీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నాం... తెలంగాణలో 7.1 శాతం నుంచి 14 శాతం ఓటు బ్యాంకు సాధించుకున్నాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకం ఉంది. బెంగాల్లో గతంలో 10 శాతం ఓట్లు ఉండగా ఇప్పుడు 38 శాతానికి చేరుకున్నాం... బెంగాల్లో ఏకంగా 77 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నాం అని జేపీ నడ్డా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...
ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!
యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.