తాజాగా వైకాపా మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జిలను మార్పు చేసింది. ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
నాలుగో జాబితా వివరాలు : మడకశిర (ఎస్సీ) - ఈర లక్కప్ప
గోపాలపురం (ఎస్సీ) - తానేటి వనిత
చిత్తూరు (పార్లమెంట్) (ఎస్సీ) - కె.నారాయణ స్వామి
జి.డి. నెల్లూరు (ఎస్సీ) - ఎన్. రెడ్డప్ప
శింగనమల (ఎస్సీ) - ఎం. వీరాంజనేయులు
నందికొట్కూరు (ఎస్సీ) - డాక్టర్ సుధీర్ దారా
తిరువూరు (ఎస్సీ) - నల్లగట్ల స్వామిదాస్
కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకట్రావు
కనిగిరి - దద్దాల నారాయణ యాదవ్
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి