ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలా రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని వాటిలో పేర్కొంది. సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్ర రాజును నియమించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇన్నాళ్లు ఏపీ(కాంగ్రెస్ కమిటీ)సీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజుకు, ఆయన పని తీరుకు అభినందనలు తెలిపింది.
ఏపీలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె్సకు అతివలే అధ్యక్షత...
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి