సామాన్యుడి లా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఆయన ను గుర్తు పట్టారా..
రాష్ట్ర మంత్రిగా, ఎంపి గా, కేంద్ర మంత్రిగా పనిచేసారు ఆయన ..
ఉత్తరాంధ్ర లో వేలాది ఎకరాల భూములు దారా దత్తం చేసిన కుటుంబం వారిది..
రాజ్యాన్ని పాలించిన పూసపాటి వారీ రాజ కుటుంబానికి చెందిన ఆయన ఎవరో కాదు.. అశోక గజపతి రాజు..
హైదరాబాదు నుంచి విజయనగరం ట్రైన్ లో ప్రయాణించుటకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఆయన కావనుకుంటే అధికారులే వచ్చి విఐపి గదిలో కూర్చో పెడతారు..
ఆయన అనుకుంటే ప్రత్యేక విమానంలో కూడా ప్రయనించ వచ్చు..
కానీ అవేమీ ఆయన కోరుకోరు.. ఒక
సామాన్యులలా అశోక్ గజపతిరాజు కుటుంబం రైలు ప్రయాణం చేయటం విశేషం..
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి