ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 16 జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీ పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని దిల్లీ సీఈఓ అక్కడి అధికారులను ఆదేశించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
దీంతో ఏప్రిల్ లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ రానుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్గా పెట్టుకున్న ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ క్రమంలో రాష్ట్రాలను సమాయత్తం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి