రాష్ట్రంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఒంటరి చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైకాపా హయాంలో జారీ చేసిన నకిలీ పింఛన్లు తొలగించి.. అక్రమార్కులపై కేసులు పెట్టాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల పనితీరును వారు కల్పించిన ఉద్యోగ, ఉపాధి అవకాశాల ఆధారంగానే పరిగణనలోకి తీసుకుంటామన్న సీఎం.. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల హామీ మేరకు 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కలెక్టర్లు, అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్లతో సచివాలయంలో రెండోరోజు సమావేశమైన సీఎం.. వీలైనంత ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ప్రచారం కల్పించాలని సూచించారు. అమరావతి తరహాలోనే.. పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులకు ప్రతిఫలం దక్కాలన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: