సీఎం చంద్రబాబు రేపు విజయవాడ కలెక్టరేట్లో వరద సాయ కార్యక్రమాల్లో పాల్గొన్న వారితో భేటీ కానున్నారు. వరద సహాయక చర్యల్లో భాగస్వాములైన అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలపాలని ఆయన నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేసిన సహాయ ప్రయత్నాలపై చర్చిస్తూ, విజయవంతంగా నిర్వహించిన వారికి అభినందనలు తెలియజేయనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!
ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు!
సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ!
తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: