AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..

రాజధానిలో పనులు నిలిచిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నవారు స్వయంగా వచ్చి వాస్తవ పరిస్థితులు చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. అమరావతిలో జర

Published : 2025-08-05 13:35:00

రాజధానిలో పనులు నిలిచిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నవారు స్వయంగా వచ్చి వాస్తవ పరిస్థితులు చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. అమరావతిలో జరుగుతున్న పలు కాలువల అభివృద్ధి పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇటీవల వర్షాల కారణంగా కొంతమేర పనులకు ఆటంకం కలిగిందని ఆయన వెల్లడించారు.

“ఎంతటి కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా… మూడేళ్లలో అమరావతి తొలి దశ పనులను పూర్తి చేసి చూపిస్తాం” అని మంత్రి ధృవీకరించారు. సింగపూర్‌లో అమలు చేస్తున్న అంతర్జాతీయ స్థాయి నిర్మాణ ప్రమాణాలను అమరావతిలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు.

రివర్‌ఫ్రంట్ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్న నారాయణ, కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కాలువ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే రాజధాని రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

Spotlight

Read More →