ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Amaravathi Farmers: అమరావతి రైల్వే లైన్‌కు భూములు ఇవ్వడంపై రైతుల స్పందన! ఏమన్నారంటే?

2025-07-22 20:40:00

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు తమ ధ్రువీకరణ పత్రాలతో గుంటూరులోని జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరై, తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు. అధికారులు ఈ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ, ఎంత నష్టపరిహారం (Compensation) ఇవ్వనున్నారో, భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడ ఇస్తారు అనే వివరాలను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 

కొన్ని ప్రాంతాల్లో డబుల్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయపరమైన సమస్యలు ఉన్న చోట నిజమైన భూ యజమానిని గుర్తించి మాత్రమే భూములు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →