Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Amaravathi Farmers: అమరావతి రైల్వే లైన్‌కు భూములు ఇవ్వడంపై రైతుల స్పందన! ఏమన్నారంటే?

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాం

Published : 2025-07-22 20:40:00

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు తమ ధ్రువీకరణ పత్రాలతో గుంటూరులోని జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరై, తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు. అధికారులు ఈ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ, ఎంత నష్టపరిహారం (Compensation) ఇవ్వనున్నారో, భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడ ఇస్తారు అనే వివరాలను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 

కొన్ని ప్రాంతాల్లో డబుల్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయపరమైన సమస్యలు ఉన్న చోట నిజమైన భూ యజమానిని గుర్తించి మాత్రమే భూములు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →