Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Amaravathi Farmers: అమరావతి రైల్వే లైన్‌కు భూములు ఇవ్వడంపై రైతుల స్పందన! ఏమన్నారంటే?

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాం

Published : 2025-07-22 20:40:00

అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ కోసం భూసేకరణ చేపట్టే ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారాలు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, ఈ ప్రక్రియపై కొప్పురావూరు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారు తమ ధ్రువీకరణ పత్రాలతో గుంటూరులోని జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరై, తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు. అధికారులు ఈ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ, ఎంత నష్టపరిహారం (Compensation) ఇవ్వనున్నారో, భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడ ఇస్తారు అనే వివరాలను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. 

కొన్ని ప్రాంతాల్లో డబుల్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని ఆరోపిస్తూ, న్యాయపరమైన సమస్యలు ఉన్న చోట నిజమైన భూ యజమానిని గుర్తించి మాత్రమే భూములు తీసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Spotlight

Read More →