పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్! ప్రతి భారతీయుడిపై రూ.1.34 లక్షల అప్పు…! అసలు కారణం ఇదే..! ఏపీకి బడ్జెట్ ధమాకా... రూ. 14,000 కోట్లతో భారీ చిప్ పరిశ్రమ! ఆ జిల్లా దశ తిరిగినట్లే... Praja Vedika: నేడు (2/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! మాజీ మంత్రికి 14 రోజుల రిమాండ్... రాజమండ్రి జైలుకు తరలింపు! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! Chandrababu Naidu: పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్టేషన్..! శాంతిభద్రతలపై సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్! ప్రతి భారతీయుడిపై రూ.1.34 లక్షల అప్పు…! అసలు కారణం ఇదే..! ఏపీకి బడ్జెట్ ధమాకా... రూ. 14,000 కోట్లతో భారీ చిప్ పరిశ్రమ! ఆ జిల్లా దశ తిరిగినట్లే... Praja Vedika: నేడు (2/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! మాజీ మంత్రికి 14 రోజుల రిమాండ్... రాజమండ్రి జైలుకు తరలింపు!

Highcourt: న్యాయస్థానాల్లో మార్పులు..! 14 మంది జడ్జిల బదిలీ..! వారిలో ముగ్గురు ఏపీకి..!

 దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేయగా, వీరిలో ముగ్గ

Published : 2025-08-26 06:54:00
APNRT సీఈఓ హేమలత బదిలీ! గత సెర్ప్ సీఈఓ డా. పీ కృష్ణ మోహన్ నియామకం! జీఓ జారీ!

దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేయగా, వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రానున్నారు.

AP Weather: ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు.. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం! పలు జిల్లాల్లో..

భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి. రమేశ్, కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ శుభేందు సమంతలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగానే ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి.

National Highway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా.. ఆ జిల్లాలో భారీ టన్నెల్, బెంగళూరుకు 8 గంటల్లో వెళ్లొచ్చు!

ఇందులో విశేషం ఏమిటంటే.. జస్టిస్ రాయ్, జస్టిస్ రమేశ్‌లు ఏపీకి చెందినవారే. వీరిద్దరూ గతంలో కూడా ఏపీ హైకోర్టులోనే సేవలందించారు. అలాగే జస్టిస్ శుభేందు సమంత పశ్చిమ బెంగాల్‌కి చెందిన వారు. ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థాన జడ్జిగా, కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసి 2022లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

DSC: మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్ ప్రారంభం!
AP Villas LowCost: అమరావతిలో రియల్ ఎస్టేట్ జోరు.. రూ.కోటికే లగ్జరీ విల్లాలు.. హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడే తక్కువ!
Health benefits: రోజుకు ఒక్క టీస్పూన్.. అనేక ఆరోగ్య లాభాలు! మలబద్ధకానికి చెక్!
IBS clerk: ఐబీపీఎస్‌ క్లర్క్ పోస్టుల గుడ్ న్యూస్..! దరఖాస్తుల గడువు పొడిగింపు!
Prakasam News: కనిగిరిలో రైలు కూతకు రెడీ.. తుది దశకు చేరుకున్న యడవల్లి రైల్వే స్టేషన్ పనులు!
Minister Comments: రైతులకు ఎరువుల కొరత రానివ్వను.. మంత్రి హామీ! ప్రభుత్వం ముందస్తు చర్యలు..
Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం! ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష!

Spotlight

Read More →