Header Banner

లిక్కర్ స్కాంలో కీలక మలుపు! జగన్ సన్నిహితుడి ఇంట్లో SIT తనిఖీలు!

  Thu May 08, 2025 12:13        Politics

విజయవాడలో ఏపీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిల ఇళ్లలో S.I.T అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఉదయం 7 గంటల నుండి 11.20 నిమిషాల వరకు కొనసాగాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిన్న ఈ నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ నిరాకరణ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి చర్యలు ముమ్మరం చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LiquorScam #SITRaids #APPolitics #JaganPA #VijayawadaNews #AndhraPradeshScam #HighCourtUpdates