తేదీ 15-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 15 అక్టోబర్ 2025 (బుధవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. వాణి వెంకట శివ ప్రసాద్ పెద్దిబోయిన గారు (ఎలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్). 2. ఆకసపు స్వామి గారు (ఆంధ్రప్రదేశ్ స్టేట్ టైలర్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్)