Header Banner

రెచ్చిపోయిన పాక్‌ సైన్యం ..! ఎల్‌వోసీ వెంబడి కాల్పుల్లో 12 మంది మృతి!

  Wed May 07, 2025 17:10        India

ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డది. నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఘోరంగా ఉల్లంఘించింది. పూంఛ్, రాజౌరి, బారాముల్లా జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించకుండా, నిరాయుధ ప్రజలపై కూడా దాడులకు పాల్పడుతోందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PakistanViolence #LoCClashes #CeasefireViolation #IndiaPakistan #BorderTensions #LoC #PakistanArmy