ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?

విజయనగరం జిల్లాలో చేపల పెంపకానికి రైతులకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. పీఎంఈజిపి (PMEGP) ద్వారా రూ.5 లక్షల వరకు loan మంజూరు అవుతుంది. ఇందులో 35 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రైతులు ఉదయ్ ఆక్వా టెక్ సంస్థను సంప్రదిస్తే, వారు 1000 కొర్రమీనులను ఉచితంగా అందించడంతో పాటు శిక్షణ, ముడిసరుకు, షెడ్డు నిర్మాణం, ట్యాంకుల ఏర్పాట్లు వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు.

Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ!

ఈ చేపల పెంపక ప్రాజెక్టులో ఏడాదికి మూడుసార్లు పంట తీసుకునే అవకాశం ఉంది. శిక్షణ అనంతరం మొదట నాలుగు నెలల పాటు చేపలను ట్యాంకులో పెంచి, తరువాత 25x25 కొలతల కొలనులోకి మారుస్తారు. కంపెనీయే చేపల విక్రయాన్ని చేపడుతుంది. ఒక్క కేజీకి రూ.240 చెల్లించబడుతుంది. 

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి! ఒకవేళ డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

ఈ project ప్రస్తుతం అగ్రహారం ప్రాంతంలోని మహిళా ప్రాంగణంలో విజయవంతంగా కొనసాగుతోంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ముందుగా పీఎంఈజిపి లోన్‌కు దరఖాస్తు చేసి, అనంతరం ఉదయ్ ఆక్వా సంస్థను సంప్రదించాలి.

Airtel Plan: ఎయిర్టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్! ఓటీటీలన్నీ ఫ్రీ!
Bigg Boss: త్వరలోనే "బిగ్ బాస్" అరెస్ట్! లిక్కర్‌ స్కామ్‌లో బిగుస్తున్న ఉచ్చు !
IT Companies: ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు! ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్!
Airport Lounges: ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో ఉచిత సౌకర్యాలు! కానీ... అసలు ఖర్చు ఎవరిదో తెలుసా!
Bp Control: బీపీ కంట్రోల్‌కి బెస్ట్ వెజిటబుల్స్ ఇవే! మన రోజువారీ మెనూలో తప్పనిసరి..
PM Kisan Samman Nidhi: వారణాసిలో ప్రధాని మోదీ ప్రసంగం! పీఎం కిసాన్ నిధుల విడుదల.. ఖాతాలో సొమ్ము జమయ్యిందా? తెలుసుకోండిలా.!
Srisailam Jalasayam: శ్రీశైలం జలాశయం.. తారస్థాయికి చేరిన వరద ఉధృతి! రెండు జల విద్యుత్ కేంద్రాల్లో...